ఉండవల్లీ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ లాపాయింట్లు తీశారు. రాజధాని నగరం కట్టేది ప్రజల కోసం కాదు, చంద్రబాబు చుట్టూ ఉన్నవాళ్ల కోసమే కట్టుకుంటున్నాడని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. 40వేల ఎకరాల్లో ఏం చేస్తున్నారు. ఎవరెవరి ఆస్తులు ఎక్కడ ఉన్నాయని టీడీపీ నేతలను ప్రశ్నించారు. దీని వల్ల ఏపీ ప్రజలకు పెద్దగా ఒరిగేమి లేదు. అప్పుడు అమరావతికి ఇంద్రుడు రాజు. ఇప్పుడు ఈ చంద్రుడు రాజు అంతే తేడా?ఎవ్వరికీ తెలియకుండా,..continue reading
అప్పుడు ఇంద్రుడిది-ఇప్పుడు చంద్రుడి రాజధాని
ఉండవల్లీ మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ లాపాయింట్లు తీశారు. రాజధాని నగరం కట్టేది ప్రజల కోసం కాదు, చంద్రబాబు చుట్టూ ఉన్నవాళ్ల కోసమే కట్టుకుంటున్నాడని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. 40వేల ఎకరాల్లో ఏం చేస్తున్నారు. ఎవరెవరి ఆస్తులు ఎక్కడ ఉన్నాయని టీడీపీ నేతలను ప్రశ్నించారు. దీని వల్ల ఏపీ ప్రజలకు పెద్దగా ఒరిగేమి లేదు. అప్పుడు అమరావతికి ఇంద్రుడు రాజు. ఇప్పుడు ఈ చంద్రుడు రాజు అంతే తేడా?ఎవ్వరికీ తెలియకుండా,..continue reading
0 comments :
Post a Comment