పార్టీ వ్యవహారాలన్నింటిని టీడీపీ చీఫ్ లోకేష్ కు అప్పజెప్పారు. కార్యకర్తల సంక్షేమం నుండి సీనియెర్ నేతల భవితవ్యం కూడా ఇప్పుడు లోకేష్ చేతిలోనే ఉండటంతో…ఆయన్ను మచ్చిక చేసుకునేందుకు క్యూకడుతున్నారు. తాజాగా నామినేటెడ్ పదవులను భర్తా చేయడానికి ఏర్పాట్లు జరుతుతుండటంతో ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి సీనియెర్లు కూడా క్యూ కడుతున్నారు.
బాబు ఏ పదవికోసం ఎవరినైనా తీసుకోవాలన్నా సరే బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి మరి లోకేష్ సిగ్నల్ ఇచ్చాకే పదవులు వస్తాయట.continue reading
0 comments :
Post a Comment